ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్వాలియర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... 13 మంది మృతి!

ABN, First Publish Date - 2021-03-23T15:25:44+05:30

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం ఒక బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తంచేస్తూ, ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. 


కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకోగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా మృతులలో 12 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు. ఈ అంగన్వాడీ కార్యకర్తలంతా అంగన్వాడీలలో వంటలు వండుతుంటారు. 

Updated Date - 2021-03-23T15:25:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising