ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ఎంపీ కుమారునిపై కాల్పులు

ABN, First Publish Date - 2021-03-03T13:40:35+05:30

బీజేపీ ఎంపీ కౌశల్ కిశోర్ కుమారుడు ఆయుష్ కిశోర్‌పై కొందరు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: బీజేపీ ఎంపీ కౌశల్ కిశోర్ కుమారుడు ఆయుష్ కిశోర్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. మంగళవారం అర్థరాత్రి దాటాక వారు ఆయుష్‌పై తుపాకీతో కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పోలీసులు తెలిపారు. సమాచారం తెలియగానే ఎంపీ కౌశల్‌తో పాటు పలువురు అధికారులు ఆయుష్ చికిత్స పొందుతున్న ట్రామా సెంటర్‌కు చేరుకున్నారు. మంగళవారం అర్థరాత్రి దాటాకా ఆయుష్ కారులో వెళుతుండగా ఆరుగురు ఆగంతకులు అతని కారును అడ్డుకుని కాల్పులు జరిపారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి, ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 



Updated Date - 2021-03-03T13:40:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising