ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి

ABN, First Publish Date - 2021-08-28T17:33:03+05:30

కోసిగి మండలంలోని రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఐరనగల్‎లో సమీపంలో చోటు చేసుకుంది. తమ గ్రామంలో వర్షం పడాలని తుంగభద్ర నదిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: కోసిగి మండలంలోని రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఐరనగల్‎లో సమీపంలో చోటు చేసుకుంది. తమ గ్రామంలో వర్షం పడాలని తుంగభద్ర నదిలో గంగ పూజలు చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతులు ఆస్పరి మండలం బిణిగేరి వాసులుగా రైల్వే పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-08-28T17:33:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising