ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళను చంపేసి..బస్తాలో మూటగట్టి..

ABN, First Publish Date - 2021-01-21T07:53:56+05:30

ఖమ్మం సమీపంలోని మల్లెమడుగు రైల్వే ట్రాక్‌ పక్కన.. బస్తాలో మూటకట్టివున్న స్థితిలో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. రైల్వే సిబ్బంది సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలికి 35-40ఏళ్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేట్రాక్‌ పక్కన మృతదేహం లభ్యం 


ఖమ్మం క్రైం: ఖమ్మం సమీపంలోని మల్లెమడుగు రైల్వే ట్రాక్‌ పక్కన.. బస్తాలో మూటకట్టివున్న స్థితిలో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. రైల్వే సిబ్బంది సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలికి 35-40ఏళ్ల వయసు ఉంటుందని, రెండు రోజుల క్రితమే మృతిచెంది ఉండొచ్చని భావిస్తున్నారు. దుండగులు హత్యచేసి.. సంచిలో మూటకట్టి మంగళవారం అర్ధరాత్రి సమయంలో రైల్వేట్రాక్‌ పక్కన పడేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహం రెండు భాగాలుగా నరికినట్టు ఉంది. పెదవి తెగిపోయింది. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ అన్నం శ్రీనివాసరావు సాయంతో ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.

Updated Date - 2021-01-21T07:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising