ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యను చంపి, ఆపై భర్త ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-08-08T01:30:03+05:30

కుటుంబ కలహాలతో నగరంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాజమండ్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రాజమండ్రి: నగరంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో హత్య, తదుపరి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీసు సమీపంలో ఎస్.ఆర్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందు భార్యను హత్య చేసి తరువాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను నడింపల్లి నరసింహారాజు, వెంకటమనమ్మగా గుర్తించారు. భర్త నరసింహారాజు నిడదవోలులో టీచర్‌గా పనిచేస్తున్నారు. భార్య వెంకటమనమ్మ ఉమెన్స్ కాలేజ్‌లో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ కలహాలే  భార్యా,భర్తల మృతికి కారణంగా త్రీటౌన్ పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-08-08T01:30:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising