ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వికారాబాద్ జిల్లాలో క‌ల్తీ క‌ల్లు క‌ల్లోలం

ABN, First Publish Date - 2021-01-10T17:38:18+05:30

వికారాబాద్ జిల్లాలో క‌ల్తీ కల్లు కల్లోలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్ జిల్లాలో క‌ల్తీ కల్లు కల్లోలం రేపింది. డిపోలో అమ్ముతున్న కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురికావడంతోపాటు ఒకరు మృతి చెందడం కలకలం సృష్టించింది. రోజంత కష్టపడి ఉపసమనం కోసం డిపోకు వెళ్లి కల్లు తాగుదామనుకునేవారికి ఈ సంఘటన భయాందోళనకు గురిచేసింది. రోజూ తాము తాగే కల్లు కల్తీదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నవాబుపేట మండలంలో 102 మంది అస్తస్థతకు గురయ్యారు. ఈ రెండు మండలాల్లోని 18 గ్రామాలకు చిట్టిగిద్ద నుంచి కల్లు సరఫరా అవుతుంది. 11 గ్రామాల్లో 212 మంది అస్వస్థతకు గురయ్యారు.

Updated Date - 2021-01-10T17:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising