ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎప్పుడూ ఫోన్‌ చూస్తున్న కుమార్తెను తల్లి మందలించడంతో..

ABN, First Publish Date - 2021-03-22T13:55:58+05:30

ఉదయభాను ఎప్పుడూ ఫోన్‌ చూస్తుండడంతో తల్లి మందలించింది. దీంతో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/జవహర్‌నగర్ : కార్పొరేషన్‌ పరిధిలోని గిరిప్రసాద్‌ కాలనీలో నివాసముంటున్న బోయిన రమాదేవి, నగేశ్‌ దంపతుల కూతురు ఉదయభాను(20) అదృశ్యమైంది. ఉదయభాను ఈసీఐఎల్‌ పరిధిలోని ఇంటర్‌ కళాశాలలో సెకండీయర్‌ చదువుతోంది. ఉదయభాను ఎప్పుడూ ఫోన్‌ చూస్తుండడంతో తల్లి మందలించింది. దీంతో ఉదయభాను ఇంట్లో చెప్పకుండా ఆదివారం ఉదయం వెళ్లిపోయింది. తల్లిదండ్రులు తెలిసిన చోట వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీ‌స్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌చార్జి సీఐ మధుకుమార్‌ తెలిపారు.

Updated Date - 2021-03-22T13:55:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising