ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాపై 14 ఏళ్లుగా అత్యాచారం

ABN, First Publish Date - 2021-01-13T07:52:06+05:30

మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ధనంజయ్‌ ముండేపై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేసింది. మంత్రిని బావగా పేర్కొన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మహారాష్ట్ర మంత్రి ముండేపై గాయని ఫిర్యాదు


ముంబై, జనవరి12: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ధనంజయ్‌ ముండేపై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేసింది. మంత్రిని బావగా పేర్కొన్న ఆ యువతి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 14 ఏళ్లుగా అత్యాచారం చేశారంటూ ఆమె మంగళవారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాలీవుడ్‌లో అవకాశాలు ఇప్పిస్తానని ముండే తనను లోబర్చుకున్నారని తన ప్రాణాలకు ముప్పు ఉందని, పోలీసులను కాపాడాలని కోరింది. అయితే, ఈ ఆరోపణలను ముండే ఖండించారు. 


Updated Date - 2021-01-13T07:52:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising