ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దంపతుల మధ్య గొడవ.. భర్త ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-03-21T16:52:59+05:30

భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల కారణంగా మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హైదరాబాద్/రాంనగర్‌ : భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల కారణంగా మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. హరినగర్‌కు చెందిన మోహన్‌(36), రాధ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. మోహన్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్న కారణంగా ఈనెల 17న భార్య పిల్లలతో కలిసి అడ్డగుట్టలోని పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంతో మోహన్‌ ఈ నెల 19 రాత్రి ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. శనివారం ఉదయం మోహన్‌ తల్లి శోభారాణి పిలిచినా తలుపు తీయకపోవడంతో పొరు గువారి సహాయంతో తలుపులు బద్దలు కొట్టారు. మోహన్‌ ఉరేసుకుని కనిపించడంతో ముషీరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-03-21T16:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising