ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం మత్తులో భార్యను కడతేర్చిన భర్త

ABN, First Publish Date - 2021-03-30T16:08:13+05:30

రంగారెడ్డి: యాచారం మండలం తక్కళ్ళపల్లి తండాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: యాచారం మండలం తక్కళ్ళపల్లి తండాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో రమావత్ శ్రీను(45) అనే వ్యక్తి తన భార్య లలితను గొడ్డలితో నరికి చంపేశాడు. రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ తలెత్తడంతో భార్యను హత్య చేశాడు. శ్రీను, లలిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Updated Date - 2021-03-30T16:08:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising