ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యను చంపి భర్త ఆత్మహత్య.. అనాథలైన పిల్లలు

ABN, First Publish Date - 2021-01-21T22:13:16+05:30

కాపురంలో ఏం కలతలు వచ్చాయో ఏమో తెలియదు గానీ భార్యను చంపి భర్త బలవన్మరణానికి పాల్పడడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: కాపురంలో ఏం కలతలు వచ్చాయో ఏమో తెలియదు గానీ భార్యను చంపి భర్త బలవన్మరణానికి పాల్పడడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పిల్లలు మాత్రం అనాథలయ్యారు. ఈ ఘోర విషాదం శ్రీకాళహస్తి ప్రాజెక్ట్ వీధిలో జరిగింది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు భర్త శ్రీనివాసులు(30), భార్య మంజుల(26)గా గుర్తించారు. మృతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణంగా స్థానికులు చెబుతున్నారు. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-21T22:13:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising