ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నైట్రోజన్‌ వాయువు పీల్చి బీటెక్‌ గ్రాడ్యుయేట్‌ ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-03-02T15:47:05+05:30

మానసిక ఆందోళనకు గురవుతున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/ఖైరతాబాద్‌ : మానసిక ఆందోళనకు గురవుతున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మద్దునూరి శివరామకృష్ణ(25) బీటెక్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. కొద్ది రోజులుగా అతడు తనను ఎవరో వెంబడిస్తున్నారని, ఆత్మహత్య చేసుకుంటానని బంధువులతో అంటుండేవాడు. ఈ విషయమై కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించారు. స్నేహితుడిని కలిసి వస్తానని ఆదివారం హైదరాబాద్‌ వచ్చిన శివరామకృష్ణ మసాబ్‌ట్యాంక్‌లో హైదరాబాద్‌ హైట్స్‌ హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. సోమవారం ఉదయం గది తలుపులు తీయకపోవడంతో హోటల్‌ సిబ్బంది సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా అతడు చనిపోయి ఉన్నాడు. నైట్రోజన్‌ వాయువు పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-02T15:47:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising