ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగారెడ్డి జిల్లాలో బాలిక కిడ్నాప్‌

ABN, First Publish Date - 2021-09-19T01:58:24+05:30

జిల్లాలో ఏడేళ్ల బాలికను ఇద్దరు దుండగులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లాలో ఏడేళ్ల బాలికను ఇద్దరు దుండగులు కిడ్నాప్‌ చేసారు. శివ్వంపేట కల్లు దుకాణంలో కల్లు తాగడానికి బాలికను అగంతకులు వెంట తీసుకెళ్లారు. అయితే బాలిక ఏడుస్తుండటంతో అగంతకులను గ్రామస్తులు నిలదీసారు. వినాయక విగ్రహాలను చూపిస్తామంటూ బాలికను నమ్మించి కిడ్నాప్ చేసినట్లు అగంతకులు అంగీకరించారు. కిడ్నాపర్లను పుల్కల్‌ పోలీసులకు  స్థానికులు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-09-19T01:58:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising