ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

hosuru: గంజాయి స్వాధీనం: తండ్రీ కొడుకుల అరెస్టు

ABN, First Publish Date - 2021-10-15T15:20:55+05:30

హోసూరు కొత్తూరులోని ఓ ఇంటిలో దాచి ఉంచిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారనే ఖచ్చితమైన సమాచారం మేరకు సిప్‌కాట్‌ పోలీసులు దాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

hosuru(karnataka): హోసూరు కొత్తూరులోని ఓ ఇంటిలో దాచి ఉంచిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారనే ఖచ్చితమైన సమాచారం మేరకు సిప్‌కాట్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇంట్లో 2కిలోల గంజాయి లభించింది. ఈ మేరకు పట్టాభిరామన్‌ (46), కుమారుడు వెంకటేశ్‌(19)లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో పట్టాభిరామన్‌ ఓ హత్యకేసులో నిందితుడు జామీనుపై బయట ఉన్నట్లు తెలిసింది. నిందితుల ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.  

Updated Date - 2021-10-15T15:20:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising