ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

ABN, First Publish Date - 2021-08-29T03:19:01+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ఖమ్మంలోని కల్లూరు డీఎన్‌పీ ఫంక్షన్ హాల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆటో ట్రాలీ ఢీకొట్టింది. ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను చెన్నూరు గ్రామానికి చెందిన ప్రవీణ్‌ (20), నాగభూషణం (18)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 




భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని ఇల్లందులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ దగ్గర బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ అనే యువకుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


 విద్యుదాఘాతంతో 

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. దుమ్ముగూడెం మండలం బండారిగూడెంలో విద్యుదాఘాతంతో  వంశీ (18) అనే వ్యక్తి మృతి చెందాడు. 

Updated Date - 2021-08-29T03:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising