ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నలుగురు బైక్ దొంగల అరెస్టు

ABN, First Publish Date - 2021-09-14T02:12:20+05:30

జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసారు. భీమవరంలో బాలుడు సహా నలుగురు బైక్  దొంగలను పోలీసులు అరెస్టు చేసారు. వారి వద్ద నుంచి 31 బైక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మొగల్తూరు కు చెందిన పవన్ కుమార్, కృపావరం, వీరవాసరానికి చెందిన చంద్రరావులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-09-14T02:12:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising