ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ వర్షంతో పంటనష్టం.. రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-11-23T18:01:11+05:30

వారం రోజులుగా ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి పంట నష్టం జరగడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాయచూరు జిల్లాలోని లింగసుగూరు తాలూకా భోగాపూర గ్రామానికి చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచూరు(బెంగళూరు): వారం రోజులుగా ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి పంట నష్టం జరగడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాయచూరు జిల్లాలోని లింగసుగూరు తాలూకా భోగాపూర గ్రామానికి చెందిన వీరశేఖర్‌ గౌడ(50) సోమవారం పొలంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 8 ఎకరాల పొలం ఉన్న శేఖరగౌడ అందులో వరి ధాన్యంతో పాటు కందులు సాగు చేశాడు. ఇటీవల కురుస్తున్న వర్షం వల్ల పంటపూర్తిగా నష్టపోవడంతో దిగులు చెందిన ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిసింది. ముదగల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-11-23T18:01:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising