ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీ వలలో అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ

ABN, First Publish Date - 2021-09-14T00:44:33+05:30

లంచం తీసుకుంటుండగా అటవీ శాఖ ఎఫ్ఆర్ఓను ఏసీబీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: లంచం తీసుకుంటుండగా అటవీ శాఖ ఎఫ్ఆర్ఓను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏపీ ముదలియార్ కార్పొరేషన్ చైర్మెన్ బుల్లెట్ సురేష్‌కు చెందిన స్టోన్ క్రషర్ కంపెనీ అనుమతుల కోసం సురేష్ వద్ద రూ. రెండు లక్షలను ఎఫ్ఆర్వో వేణుగోపాల్ బాబు లంచం డిమాండ్ చేసాడు. విషయాన్ని ఏసీబీ  అధికారుల దృష్టికి బుల్లెట్ సురేష్ తెచ్చారు. లంచం తీసుకుంటుండగా రూ. రెండు లక్షల నగదుతో రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఘటనపై విచారణ కొనసాగుతున్నది. 

Updated Date - 2021-09-14T00:44:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising