ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికలపై తండ్రీకొడుకుల అకృత్యం..

ABN, First Publish Date - 2021-09-15T00:08:41+05:30

విశాఖ : అచ్యుతాపురం మండలంలో దారుణం జరిగింది. బాలికలపై తండ్రీకొడుకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటలు నేర్పిస్తాం అంటూ ఈ దారుణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ : అచ్యుతాపురం మండలంలో దారుణం జరిగింది. బాలికలపై తండ్రీకొడుకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటలు నేర్పిస్తాం అంటూ ఈ దారుణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. పాపయ్య(50), నూకరాజు(27) తండ్రీకొడుకులు. వారి ఇంటికి సమీపంలోని బాలికలను.. మాయమాటలు చెప్పి నమ్మించి, పది రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు సమాచారం.


కడుపునొప్పి తీవ్రంగా ఉండడంతో మంగళవారం కుటుంబ సభ్యులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అచ్చతాపురం పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం అంగీకరించారు. బాధిత బాలికలను చికిత్స నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.  

Updated Date - 2021-09-15T00:08:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising