ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరెంటు షాక్‌తో రైతు మృతి

ABN, First Publish Date - 2021-03-07T17:16:23+05:30

కరీంనగర్: విద్యుదాఘాతానికి రైతు బలైన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: విద్యుదాఘాతానికి రైతు బలైన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో భోగిని సారయ్య (50) అనే రైతు మృతి చెందాడు. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన కరెంట్ వైరుకు రైతు తగలడంతో చనిపోయాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-03-07T17:16:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising