ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికెన్ వడ్డించలేదని మందుబాబులు దాబాకు నిప్పంటించారు

ABN, First Publish Date - 2021-01-11T15:15:36+05:30

రెస్టారెంటులో కోడిమాంసం వడ్డించలేదనే కోపంతో దాబాకు నిప్పంటించిన మందుబాబుల ఉదంతం ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగపూర్ (మహారాష్ట్ర): రెస్టారెంటులో కోడిమాంసం వడ్డించలేదనే కోపంతో దాబాకు నిప్పంటించిన మందుబాబుల ఉదంతం మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో జరిగింది.నాగపూర్ నగరంలో ఆదివారం రాత్రి శంకర్ టేడే(29), సాగర్ పటేల్ (19) లు పీకల దాకా మద్యం తాగి బెల్టరోడి ప్రాంతంలోని దాబాకు వచ్చారు. తమకు చికెన్ వడ్డించమని మందుబాబులు కోరగా, దాబా యజమాని నిరాకరించాడు.దీంతో కోపంతో మందుబాబులిద్దరూ దాబాకు నిప్పంటించి పారిపోయారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

Updated Date - 2021-01-11T15:15:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising