ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

bengaluru: రిటైర్డు dgpకే సైబర్‌ మోసం

ABN, First Publish Date - 2021-10-17T17:46:15+05:30

సైబర్‌ క్రైం మోసాలు పెరిగిపోతున్నాయి. రిటైర్డు డీజీపీ శంకర్‌బిదరి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులోపడి రూ.89 వేలు కోల్పోయా రు. ఈ మేరకు సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన బ్యాంకు ఖాతా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                - రూ. 89 వేలు గల్లంతు 


బెంగళూరు: సైబర్‌ క్రైం మోసాలు పెరిగిపోతున్నాయి. రిటైర్డు డీజీపీ శంకర్‌బిదరి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులోపడి రూ.89 వేలు కోల్పోయా రు. ఈ మేరకు సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన బ్యాంకు ఖాతా నుంచే దోచుకున్నారు. ఫోన్‌చేసిన ఓ వ్యక్తి మీ బ్యాంకు ఖాతాకు పాన్‌కార్డు లింక్‌ అ య్యిందా అని అడిగారు. వెంటనే లింక్‌ చేయాలని లేదా ఖాతా స్తంభింపచేస్తామన్నారు. అంతలోనే మీ ఓటీపీ నెంబరు చెప్పాలని సూచించారు. తెలిపిన కొన్ని నిమిషాలలోనే అకౌంట్‌లో నగదు గల్లంతైంది. ఈ మేరకు శంకర్‌బిదరి ఆగ్నేయవిభాగం సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలికాలంలో సైబర్‌ నేరగాళ్లు పాన్‌కార్డుకు బ్యాంకు అకౌంట్‌ లింకు, ఆధార్‌ లింకు చేసుకోవాలని, ఏటీఎం కార్డు గడువు ముగిసిందని బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామని మోసాలకు పాల్పడుతున్నారు. 

Updated Date - 2021-10-17T17:46:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising