ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారులో తరలిస్తున్న విగ్రహాల స్వాధీనం

ABN, First Publish Date - 2021-11-19T14:51:26+05:30

విల్లుపురం సమీపంలో కారులో తరలిస్తున్న విగ్రహా లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విల్లుపురం సమీపం కిలియనూర్‌ చెక్‌ పోస్ట్‌ పరిధిలో పుదువై- దిండి వనం జాతీయ రహదారిపై ప్రత్యేక ఎస్‌ఐ శ్రీపతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): విల్లుపురం సమీపంలో కారులో తరలిస్తున్న విగ్రహా లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విల్లుపురం సమీపం కిలియనూర్‌ చెక్‌ పోస్ట్‌ పరిధిలో పుదువై- దిండి వనం జాతీయ రహదారిపై ప్రత్యేక ఎస్‌ఐ శ్రీపతి నేతృ త్వంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఆ మార్గంలో అతివేగంగా వచ్చిన కారును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను చూసిన డ్రైవర్‌ కారు ఆపి పారిపోయేందుకు యత్నించడంతో పోలీసులు అతనిని వెంటాడి పట్టుకున్నారు. కారును తనిఖీ చేసిన పోలీసులు రాముడు, ఆంజనేయుడు, పెరుమాళ్‌ విగ్రహాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై కారు డ్రైవర్‌ మనోహరన్‌ను విచారించగా, తంజావూరు జిల్లా పుంపుహార్‌ నుంచి ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్‌కు ఇత్తడితో తయారుచేసిన విగ్రహాలను తరలిస్తున్నట్టు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - 2021-11-19T14:51:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising