ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బుల్లెట్‌ కలకలం

ABN, First Publish Date - 2021-03-04T11:54:56+05:30

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్‌ కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/శంషాబాద్‌ రూరల్‌ : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్‌ కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లాకు చెందిన నాగేశ్వర్‌రావు, పద్మ దంపతులు మంగళవారం అమెరికాకు వెళ్లేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారి లగేజీని స్కానింగ్‌ చేయగా బ్యాగులో 22 ఎంఎం బుల్లెట్‌ ఉన్నట్టు గుర్తించిన సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది వెంటనే ఆర్జీఐఏ పోలీసులకు వాటిని అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ విజయ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2021-03-04T11:54:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising