ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొంగ నోట్ల ముఠా అరెస్ట్..

ABN, First Publish Date - 2021-09-11T21:54:31+05:30

హైదరాబాద్: నకిలీ 2000, 500 నోట్లను చలామణి చేసేందుకు యత్నించిన ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ కరీంనగర్‌కు చెందిన ఐదుగురు సభ్యులు గల ముఠాను కీసర పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హైదరాబాద్: నకిలీ 2000, 500 నోట్లను చలామణి చేసేందుకు యత్నించిన ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ కరీంనగర్‌కు చెందిన ఐదుగురు సభ్యులు గల ముఠాను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఈ కేసులో కీసర పోలీసులు ఎంతో తెలివిగా వ్యవహరించి కేసును ఛేదించారన్నారు. నిందితుల నుంచి రూ.కోటి నకిలీ కరెన్సీ, లక్ష ముప్పై వేల ఒరిజినల్ కరెన్సీ, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ముఠాలో ఒక మహిళ కూడా ఉన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. దొంగ నోట్లకి, ఒరిజినల్ నోట్లకు తేడా తెలుసుకోవాలని సీపీ సూచించారు.

Updated Date - 2021-09-11T21:54:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising