ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇటీవల విడుదలైన సినిమా పైరసీ..

ABN, First Publish Date - 2021-03-07T11:55:23+05:30

పైరసీ చేసిన కేటుగాళ్లు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారంటూ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సైబర్‌ క్రైమ్‌లో దర్శకుడు ఫిర్యాదు


హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : ఇటీవల విడుదలైన ‘ఏప్రిల్‌ 28న ఏంజరిగింది..’ సినిమాను పైరసీ చేసిన కేటుగాళ్లు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారంటూ సినిమా దర్శకుడు శనివారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం ‘ఏప్రిల్‌ 28న ఏం జరిగింది’ అనే సినిమాను ఆగంతుకులు పైరసీ చేయడమే కాకుండా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారని సినిమా దర్శకుడు వీర గనమాల ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ ప్రసాద్‌ తెలిపారు. 

Updated Date - 2021-03-07T11:55:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising