ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్తీమద్యం ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్య

ABN, First Publish Date - 2021-01-14T07:21:52+05:30

కల్తీమద్యం ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ కల్తీమద్యం ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరుకుంది. మోరీనా జిల్లాలోని మాన్పూర్‌ పృఽథ్వి, పహావలి గ్రామంలోని సోమవారం రాత్రి కల్తీమద్యం తాగి 14 మృతిచెందిన విషయం తెలిసిందే. ఈఘటనలో తీవ్ర అస్వస్థకు గురైన మరో ఆరుగురు చికిత్సపొందుతూ బుధవారం చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను సీరియ్‌సగా తీసుకున్న ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మోరీనా కలెక్టర్‌, ఎస్పీలను బదిలీచేశారు.

Updated Date - 2021-01-14T07:21:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising