ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రేమించిన అమ్మాయిని వారం రోజుల్లో నీ వశం చేస్తాం’.. ముఠా గట్టు రట్టు చేసిన ఏబీఎన్

ABN, First Publish Date - 2021-08-26T21:53:51+05:30

వశీకరణ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ రట్టు చేసింది. యువతీయువకులను టార్గెట్‌గా చేసుకుని మోసం చేస్తున్న ముఠాపై ఏబీఎన్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వశీకరణ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ రట్టు చేసింది. యువతీయువకులను టార్గెట్‌గా చేసుకుని మోసం చేస్తున్న ముఠాపై ఏబీఎన్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి ఏబీఎన్ చేసిన ఈ జాయింట్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. వారం రోజుల్లో నువ్వు ప్రేమించే అమ్మాయిని నీ వశం చేస్తానంటూ నమ్మించి డబ్బులు దండుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. మల్లేపల్లి కేంద్రంగా ఈ దందా నడుస్తోంది. ఈ దందా గురించి తెలిసిన ఏబీఎన్.. టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో ముఠాకు చెందిన ఇద్దరు పట్టుబడ్డారు. ఆ ఇద్దరినీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-08-26T21:53:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising