ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారి కిడ్నాప్‌ కలకలం.. సుఖాంతం

ABN, First Publish Date - 2021-01-08T11:58:46+05:30

చిన్నారి కిడ్నాప్‌ కలకలం.. సుఖాంతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/రామంతాపూర్‌ : రామంతాపూర్‌ నెహ్రూనగర్‌లో ఓ చిన్నారి కిడ్నాప్‌ వ్యవహారం కలకలం రేపింది. కిడ్నాప్‌ చేసిన బాలున్ని గంట తర్వాత నిందితుడు ఓ చోట వదిలి వెళ్లడంతో గుర్తించిన బంధువులు చేరదీసి ఇంటికి చేర్చడంతో కథ సుఖాంతమైంది. వివరాలిలా ఉన్నాయి. నెహ్రూనగర్‌లోని శ్రీనివాస మిల్క్‌ పార్లర్‌ యజమాని తన కొడుకు రుత్విక్‌ యాదవ్‌(8)ను దుకాణంలో ఉంచి భోజనానికి వెళ్లాడు. ఓ గుర్తు తెలియని వ్యక్తి పార్లర్‌కు చేరుకొని మీనాన్న ఐదువేలను ఇవ్వమన్నాడని చెప్పి బాలుడి నుంచి డబ్బు తీసుకొన్నాడు. అనంతరం ఆ బాలుణ్ని మభ్యపెట్టి తనతోపాటు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకొన్న తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించి చుట్టూ పక్కలా వెతికారు. గంట తరువాత ఆగంతుకుడు ఆ బాలుణ్ని శ్రీ చైతన్య కళాశాల వద్ద విడిచి వెళ్లాడు. బంధువులు గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ సంఘటనపై పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Updated Date - 2021-01-08T11:58:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising