ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగో అంతస్తు నుంచి పడి విద్యార్థి దుర్మరణం

ABN, First Publish Date - 2021-10-21T14:00:50+05:30

స్థానిక తిరువికనగర్‌లో నాలుగో అంతస్తు నుంచి పడి ప్లస్‌ వన్‌ విద్యార్థి మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. తిరువిక నగర్‌ ఎస్‌ఆర్‌పీ ఆలయ వీధి ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సత్యేంద్రన్‌-సెల్వి దంపతులకు ఇద్దరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(chennai): స్థానిక తిరువికనగర్‌లో నాలుగో అంతస్తు నుంచి పడి ప్లస్‌ వన్‌ విద్యార్థి మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. తిరువిక నగర్‌ ఎస్‌ఆర్‌పీ ఆలయ వీధి ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సత్యేంద్రన్‌-సెల్వి దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. వారిలో పెద్ద కుమారుడు నిర్మల్‌ (11) ప్లస్‌వన్‌ చదువుతూ చెట్‌పెట్‌లోని స్మిమ్మింగ్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. మంగళవారం తెల్లవారుజామునన 4 గంటలకు శిక్షణకు వెళ్లేందుకు షూ తెచ్చుకోవడం కోసం నాలుగవ అంతస్తుకు వెళ్లిన నిర్మల్‌, హఠాత్తుగా కాలుజారి కిందపడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు అతనిని వెంటనే స్టాన్లీ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్సలు ఫలించక  అతను మృతిచెందాడు. ఈ ఘటనపై తిరువికనగర్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2021-10-21T14:00:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising