ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళను కిడ్నాప్ చేసి.. బలవంతంగా మందు తాపించి..

ABN, First Publish Date - 2021-02-22T10:35:35+05:30

ఓ 20ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా మందు తాపించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. షాహడోల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: ఓ 20ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా మందు తాపించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. షాహడోల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు జరుగుతోంది. ఇక్కడ ఓ యువతిని కిడ్నాప్ చేసిన నలుగురు దుండగులు.. ఆమెను ఓ ఫార్మ్‌హౌస్‌కు తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించారు. ఆ తర్వాత ఆమెపై సామూహికంగా అత్యాచారం చేశారు. ఈ నెల 18-19 తేదీల్లో ఆమెను బలాత్కరించిన దుండగులు.. శనివారం నాడు ఆమె ఇంటిముందే వదిలేసి వెళ్లారు. తనకు జరిగిన అవమానాన్ని పోలీసులకు చెప్పిన ఆమె వేదన విన్న అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-02-22T10:35:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising