ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2021-03-31T22:06:07+05:30

రాజధానిలో జరిగిన రోడ్డు ప్రమదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంతో వెళ్తున్న ఓ ట్రక్కు స్కూటర్‌ను ఢీకొట్టి ఆ తర్వాత ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న అనాథల మీదికి దూసుకెళ్లింది. ఈ ఘటన ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ వద్ద జరిగింది. ప్రమాదంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: రాజధానిలో జరిగిన రోడ్డు ప్రమదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంతో వెళ్తున్న ఓ ట్రక్కు స్కూటర్‌ను ఢీకొట్టి ఆ తర్వాత ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న అనాథల మీదికి దూసుకెళ్లింది. ఈ ఘటన ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ వద్ద జరిగింది. ప్రమాదంలో స్కూటర్ నడుపుతున్న వ్యక్తి, ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న అనాథ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు క్షతగాత్రులయ్యారు. ట్రక్ డ్రైవర్‌ను అటిక్ అహ్మద్‌గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-03-31T22:06:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising