ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో ప్యాకేజి భేష్‌

ABN, First Publish Date - 2021-09-16T08:14:52+05:30

కేంద్రం ప్రకటించిన కొత్త పీఎల్‌ఐ పథకంతో ఆటో రంగంలో భవిష్యత్‌ టెక్నాలజీల వినియోగానికి ప్రేరణ లభించనుందని టీవీఎస్‌ మోటార్‌ చైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రం ప్రకటించిన కొత్త పీఎల్‌ఐ పథకంతో ఆటో రంగంలో భవిష్యత్‌ టెక్నాలజీల వినియోగానికి ప్రేరణ లభించనుందని టీవీఎస్‌ మోటార్‌  చైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ అన్నారు. కరోనా సంక్షోభం ప్రతి అంశంలో స్వయం సమృద్ధి ఆవశ్యకతను నేర్పిందని ఆయన పేర్కొన్నారు.  వాహన రంగంలోని అన్ని విభాగాలకు ఊతమిచ్చేలా కేంద్రం పీఎల్‌ఐ పథకాన్ని సవరించిందని, వాహన ఎగుమతులు మరింతగా పెరిగేందుకుఇది దోహదపడనుందని అశోక్‌ లేలాండ్‌ ఎండీ, సీఈఓ విపిన్‌ సోంధీ  అభిప్రాయపడ్డారు. ఆటో రంగంలో ఎలక్ట్రిక్‌, హైడ్రోజన్‌ ఇంధన వాహనాల తయారీని ప్రోత్సహించేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు భారీ పరిశ్రమల కార్యదర్శి అరుణ్‌ గోయల్‌ అన్నారు. దేశీయ ఆటో రంగంలో స్వయం సమృద్ధి సాధనతోపాటు అంతర్జాతీయంగా పోటీపడేలా, భవిష్యత్‌ అవసరాల కోసం సిద్ధం చేసేందుకు ఈ పథకం దోహదపడనుందని ఆటోమోటివ్‌ విడిభాగాల తయారీ దారుల సంఘం (ఏసీఎంఏ) అధ్యక్షులు సంజయ్‌ కపూర్‌ అన్నారు. 

Updated Date - 2021-09-16T08:14:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising