ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు... టీఎఫ్‌సీఐఎల్ చేయూత

ABN, First Publish Date - 2021-08-03T23:53:43+05:30

ఆత్మనిబ్బర్ భారత్ ప్యాకేజీ కింద మీడియం, స్మాల్, మైక్రో యూనిట్లకు కేంద్ర టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ చేయూతనిస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద మీడియం, స్మాల్, మైక్రో యూనిట్లకు కేంద్ర టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో... ప్రస్తుత సంవత్సరంలో రూ. 234.70 కోట్లను మంజూరు చేసింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా కేంద్రం ఈ ప్యాకేజీని అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే ‘ఈ-వీసా’లను కూడా అందిస్తోంది. అంతేకాకుండా... పర్యాటకులకు తగిన సహకారాన్నందించే క్రమంలో... 24x7 టోల్ ఫ్రీ మల్టీలింగ్వల్ టూరిస్ట్ హెల్ప్ లైన్ సర్వీసులను కూడా అందిస్తోంది.


మరోవైపు దాదాపు ఐదు లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఉచితంగా ‘ఈ-వీసా’లను మంజూరు చేయనున్నారు. కాగా... సంబంధిత మంత్రిత్వ శాఖకు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే... రానున్న రోజుల్లో పెద్దసంఖ్యలో... అర్హులకు చేయూతనందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.   

Updated Date - 2021-08-03T23:53:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising