ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెక్‌ మహీంద్రా లాభంలో 39% వృద్ధి

ABN, First Publish Date - 2021-07-30T05:48:35+05:30

ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.10,197.60 కోట్ల ఆదాయంపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.10,197.60 కోట్ల ఆదాయంపై రూ.1,350.20 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఆదాయం 12 శాతం, లాభం 39.2 శాతం పెరిగింది. జూన్‌ చివరి నాటికి కంపెనీలో 1,26,263 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మార్చి త్రైమాసికంతో పోల్చితే ఉద్యోగుల సంఖ్య 5209 పెరిగింది. చేతిలో రూ.181.12 కోట్ల డాలర్ల నగదు నిల్వలున్నాయి. 


Updated Date - 2021-07-30T05:48:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising