ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెక్‌మహీంద్రాకు ‘సుప్రీం’లో ఊరట

ABN, First Publish Date - 2021-03-02T06:33:22+05:30

సత్యం కంప్యూటర్స్‌ కేసులో టెక్‌ మహీంద్రాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సత్యం కంప్యూటర్స్‌కు చెందిన రూ.822 కోట్ల డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేయడాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సత్యం కంప్యూటర్స్‌ కేసులో టెక్‌ మహీంద్రాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సత్యం కంప్యూటర్స్‌కు చెందిన రూ.822 కోట్ల డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేయడాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ), 2002 కింద ఈడీ 2012లో ఈ డిపాజిట్లను జప్తు చేసింది. 2018 డిసెంబరులో ఈ చర్యను హైదరాబాద్‌ హైకో ర్టు తోసిపుచ్చింది. దీంతో ఈడీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా ఈడీకి నిరాశే ఎదురైంది. ఈ డిపాజి ట్లు సత్యం కంప్యూటర్స్‌ మాజీ ప్రమోటర్‌ రామలింగ రాజు, అతని సన్నిహితుల అక్రమ సంపాదన అని ఈడీ వాదన. 

Updated Date - 2021-03-02T06:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising