ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచేసిన టాటా

ABN, First Publish Date - 2021-05-08T00:35:38+05:30

ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచేస్తూ టాటా మోటార్స్ నిర్ణయం తీసుకుంది. మోడల్, వేరియంట్‌ను బట్టి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచేస్తూ టాటా మోటార్స్ నిర్ణయం తీసుకుంది. మోడల్, వేరియంట్‌ను బట్టి సగటున 1.8 శాతం ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. రేపటి (మే 8) నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. తయారీ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. అయితే, మే 7లోపు వాహనాలను బుక్ చేసుకున్న వారికి మాత్రం పాత ధరలే వర్తించనున్నాయి. ఉక్కు, అవసరమైన లోహాల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని టాటా మోటార్స్ పేర్కొంది. దీంతో ధరలు పెంచక తప్పలేదని  టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు. మే 8వ తేదీ నుంచి పెంపు వర్తిస్తుందన్నారు.  

Updated Date - 2021-05-08T00:35:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising