ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరుసగా మూడో రోజు లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

ABN, First Publish Date - 2021-02-25T21:46:05+05:30

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ వరుసగా మూడో రోజుల లాభాలతో ముగిశాయి. మెటల్, ఇంధన స్టాక్‌ల జోరుతో సెన్సెక్స్ 257 పాయింట్లు బలపడగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ వరుసగా మూడో రోజు లాభాలతో ముగిశాయి. మెటల్, ఇంధన స్టాక్‌ల జోరుతో సెన్సెక్స్ 257 పాయింట్లు బలపడగా.. నిఫ్టీ సైతం 15,100 మార్కునకు ఎగువన నమోదైంది. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 257.62 పాయింట్లు (0.51 శాతం) లాభంతో  51,039.31 వద్ద స్థిరపడగా.. ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 115.40 పాయింట్లు (0.77 శాతం) బలపడి 15,097.40 వద్ద క్లోజ్ అయ్యింది. కోల్ ఇండియా, యూపీఎల్, ఆదానీ పోర్ట్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, బీపీసీఎల్ తదితర షేర్లు లాభాలు నమోదు చేశాయి. ఐసీఐసీఐ బ్యాంకు, నెస్లే, ఎల్‌ అండ్ టీ, దివీస్ ల్యాబ్స్, టైటాన్ తదితర షేర్లు నీరసించాయి. 

Updated Date - 2021-02-25T21:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising