ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుచి సోయా చేతికి పతంజలి బిస్కెట్ల వ్యాపారం

ABN, First Publish Date - 2021-05-12T06:28:28+05:30

పతంజలి గ్రూపు తన బిస్కెట్ల వ్యాపారాన్ని రుచి సోయాకు విక్రయించింది. ఇందుకోసం పతంజలి నేచురల్‌ బిస్కెట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పీఎన్‌బీపీఎల్‌) కంపెనీకి రెండు విడతల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పతంజలి గ్రూపు తన బిస్కెట్ల వ్యాపారాన్ని రుచి సోయాకు విక్రయించింది. ఇందుకోసం పతంజలి నేచురల్‌ బిస్కెట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పీఎన్‌బీపీఎల్‌) కంపెనీకి రెండు విడతల్లో రూ.60.02 కోట్లు చెల్లించనున్నట్టు రుచి సోయా తెలిపింది. రుచిసోయా బోర్డు ఈ ఒప్పందానికి ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. రుచిసోయా కూడా బాబా రాందేవ్‌ నిర్వహణలోని పంతజలి ఆయుర్వేద్‌కు చెందిన కంపెనీనే. ఖాయిలాపడి దివాలా తీసిన ఈ కంపెనీని పతంజలి గ్రూపు రెండేళ్ల క్రితం కొనుగోలు చేసింది. 


Updated Date - 2021-05-12T06:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising