ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాస్కామ్‌ కొత్త చైర్‌పర్సన్‌ రేఖా మీనన్‌

ABN, First Publish Date - 2021-04-23T06:36:19+05:30

యాక్సెంచర్‌ ఇండియా సీనియర్‌ ఎండీ రేఖా మీనన్‌.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ‘నాస్కామ్‌’ కొత్త చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: యాక్సెంచర్‌ ఇండియా సీనియర్‌ ఎండీ రేఖా మీనన్‌.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ‘నాస్కామ్‌’ కొత్త చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం నాస్కామ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న మీనన్‌.. ప్రవీణ్‌ రావు స్థానంలో చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. నాస్కామ్‌ 30 ఏళ్ల చరిత్రలో ఒక మహిళను చైర్‌పర్సన్‌గా నియమించడం ఇదే మొదటిసారి. కాగా టీసీఎస్‌కు చెందిన కృష్ణన్‌ రామానుజం.. వైస్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. 

Updated Date - 2021-04-23T06:36:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising