ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తగ్గిన పసిడి దిగుమతులు

ABN, First Publish Date - 2021-03-22T06:00:17+05:30

బంగారం, వెండిపై దేశ ప్రజలకు మోజు తగ్గుతోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బంగారం, వెండిపై దేశ ప్రజలకు మోజు తగ్గుతోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి 11 నెలల్లో దేశంలోకి పసిడి దిగుమతుల విలువ 2611 కోట్ల డాలర్లకు పడిపోయింది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 3.3 శాతం తక్కువ. దీంతో గత 11 నెలల్లో వాణిజ్య లోటు, అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 15,137 కోట్ల డాలర్ల నుంచి 8,462 కోట్ల డాలర్లకు పడిపోయింది. ఈ ఏడాది జనవరి వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఎక్కువగా ఉండడం దిగుమతులు తగ్గడానికి ప్రధానంగా దోహదం చేసింది. 


Updated Date - 2021-03-22T06:00:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising