ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ సీజీఎం ఓం ప్రకాష్‌ మిశ్రాకు పదోన్నతి

ABN, First Publish Date - 2021-05-15T06:02:13+05:30

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ విధులు నిర్వర్తిస్తున్న ఓం ప్రకాష్‌ మిశ్రా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళ్‌హాట్‌ (ఆంధ్రజ్యోతి): స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌  విధులు నిర్వర్తిస్తున్న ఓం ప్రకాష్‌ మిశ్రా.. డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఈ మేరకు ఎస్‌బీఐ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హైదరాబాద్‌ సర్కిల్‌ జనరల్‌ మేనేజర్‌గా సేవలందిస్తున్న అజయ్‌ కుమార్‌ సింగ్‌ను చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం)గా నియమించింది. ఈ సందర్భంగా ఓం ప్రకాష్‌ మిశ్రా, అజయ్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ..వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తామన్నారు.  

Updated Date - 2021-05-15T06:02:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising