ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీ, ఎల్‌ఈడీ బల్బులు, సోలార్‌ పరికరాల తయారీకి ‘పీఎల్‌ఐ’

ABN, First Publish Date - 2021-04-08T06:07:15+05:30

కేంద్ర ప్రభుత్వం మరో 3 పరిశ్రమలను ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకం పరిధిలోకి తెచ్చింది. ఎయిర్‌ కండీషనర్లు(ఏసీ), ఎల్‌ఈడీ బల్బులతోపాటు సోలార్‌ పరికరాల తయారీదారులకు ప్రోత్సాహకాలను ప్రకటించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో 3 పరిశ్రమలను ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకం పరిధిలోకి తెచ్చింది. ఎయిర్‌ కండీషనర్లు(ఏసీ), ఎల్‌ఈడీ బల్బులతోపాటు సోలార్‌ పరికరాల తయారీదారులకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్‌ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ప్రోత్సాహకాలిచ్చేందుకు ఏసీలు, ఎల్‌ఈడీ బల్బుల తయారీ పరిశ్రమలకు రూ.6,238 కోట్లు, సోలార్‌ ఫొటో వోల్టాయిక్‌(పీవీ) మాడ్యూళ్ల తయారీ కంపెనీలకు రూ.4,500 కోట్లు కేటాయించింది. 

Updated Date - 2021-04-08T06:07:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising