ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబైలో లీటర్ 102రూపాయలకు చేరిన పెట్రోల్ ధర

ABN, First Publish Date - 2021-06-11T14:48:56+05:30

దేశంలో శుక్రవారం మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశంలో శుక్రవారం మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి. దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో పెట్రోలు ధర వందరూపాయలు దాటింది. ముంబైలో పెట్రోల్ లీటరు ధర రూ. 102.04లకు చేరింది. ముంబైలో డీజిల్ లీటరు ధర రూ.94.15గా ఉంది. ఢిల్లీలో శుక్రవారం పెట్రోల్ లీటరుపై 29 పైసలు పెరగడంతో దీని ధర రూ.95.85కు, డీజిల్ ధర రూ86.76.కు పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్,డీజిల్ ధరలు సమాంతరంగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో శుక్రవారం పెట్రోల్ లీటరు ధర రూ.99.61, డీజిల్ ధర రూ.94.56కు పెరిగాయి. 


ముంబైలో పెట్రోల్ లీటరు ధర వందరూపాయలు దాటగా హైదరాబాద్ నగరంలో వందరూపాయలకు చేరువలో  ఉంది. భోపాల్ నగరంలో పెట్రోల్ లీటరు ధర 104రూపాయలకు పెరిగింది. పెట్రోలు ధరలు పెరగడం తప్ప తగ్గడం లేదు. దీంతో సామాన్య ప్రజలు పెట్రోలు పోయించుకోవాలంటేనే భయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్  లో ముడిచమురు ధరలు పెరగుతుండటంతో పెట్రో ధరలు ఆకాశన్నంటుతున్నాయి.

Updated Date - 2021-06-11T14:48:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising