ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్లే బిస్కెట్లు మరింత ప్రియం

ABN, First Publish Date - 2021-11-24T09:02:47+05:30

బిస్కెట్ల ధరలు 5 నుంచి 10 శాతం పెంచుతున్నట్టు పార్లే ప్రొడక్ట్స్‌ కంపె నీ ప్రకటించింది. చక్కెర, గోధుమ పిండి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బిస్కెట్ల ధరలు 5 నుంచి 10 శాతం పెంచుతున్నట్టు పార్లే ప్రొడక్ట్స్‌ కంపె నీ ప్రకటించింది. చక్కెర, గోధుమ పిండి, వంటనూనెల ధరలు భారీగా పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. రస్క్‌లు, కేకుల ధరలనూ 7 నుంచి 8 శాతం వరకు పెంచింది. పార్లే ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తుల ధరలను పెంచడం ఇదే మొదటిసారి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ ధరలు పెంచింది.  

Updated Date - 2021-11-24T09:02:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising