ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఎస్‌ఎంఈలకు ఊరట

ABN, First Publish Date - 2021-04-06T06:41:31+05:30

దివాలా ప్రక్రియకు దగ్గర్లో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు ఊరట కల్పించేందుకు కేంద్రం మరో చర్య తీసుకుంది. ఇందుకోసం ఏకంగా ఒక ఆర్డినెన్స్‌ జారీ చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియకు దగ్గర్లో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు ఊరట కల్పించేందుకు కేంద్రం మరో చర్య తీసుకుంది. ఇందుకోసం ఏకంగా ఒక ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఈ సంస్థల వ్యాపారాలు, అందులో పనిచేసే ఉద్యోగుల ఉద్యోగాలకు పెద్దగా ఇబ్బంది లేకుండా ముందస్తు ప్యాకేజీకి ఈ ఆర్డినెన్స్‌ వీలు కల్పిస్తుంది. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈల రుణదాతలు, వాటాదారులు ఎన్‌సీఎల్‌టీకి వెళ్లే ముందే పరిష్కారం కోసం ఒక అంగీకారానికి రావచ్చు. ఆ తర్వాత దాన్ని ఎన్‌సీఎల్‌టీ ఆమోదించాల్సి ఉంటుంది.

Updated Date - 2021-04-06T06:41:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising