ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫోన్‌పే ద్వారా మొబైల్‌ రీచార్జ్‌లు ప్రియం

ABN, First Publish Date - 2021-10-23T08:11:17+05:30

డిజిటల్‌ చెల్లింపు సేవల కంపెనీ ఫోన్‌పే కస్టమర్లకు మొబైల్‌ రీచార్జ్‌లు ప్రియమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపు సేవల కంపెనీ ఫోన్‌పే కస్టమర్లకు మొబైల్‌ రీచార్జ్‌లు ప్రియమయ్యాయి. రూ.50కి మించిన మొబైల్‌ రీచార్జ్‌లపై కంపెనీ ప్రాసెసింగ్‌ రుసుము వసూలు చేస్తోంది. రూ.50 నుంచి రూ.100 విలువైన రీచార్జ్‌పై రూపాయి, రూ.వందకు పైగా రీచార్జ్‌పై రూ.2 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. యూపీఐ ఆధారిత మొబైల్‌ రీచార్జ్‌ లావాదేవీలకూ ఈ వడ్డింపు వర్తిస్తుంది. 

Updated Date - 2021-10-23T08:11:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising