ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబైలోని ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి భగవత్‌ కృష్ణారావు

ABN, First Publish Date - 2021-10-22T09:04:40+05:30

ముంబైలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర ఆర్థిక సర్వీసుల శాఖ సహాయ మంత్రి భగవత్‌ కృష్ణారావు కరద్‌ ఈ నెల 18న సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబైలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర ఆర్థిక సర్వీసుల శాఖ సహాయ మంత్రి భగవత్‌ కృష్ణారావు కరద్‌ ఈ నెల 18న సందర్శించారు. ప్రజలకు అత్యుత్తమ సేవలందించటంతో పాటు వారు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారనే దానిపై ఎల్‌ఐసీ ప్రధానంగా దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మంత్రి  సూచించారు. అంతర్జాతీయ ఇన్సూరెన్స్‌ బ్రాండ్లలో ఎల్‌ఐసీ స్థానం దక్కించుకోవటం పట్ల కరద్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కరద్‌తో పాటు ఎల్‌ఐసీ చైర్‌పర్సన్‌ ఎంఆర్‌ కుమార్‌, మేనేజింగ్‌ డైరెక్టర్లు సిద్ధార్థ మొహంతీ, మినీ ఇపే, బీసీ పట్నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T09:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising