ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైక్రోసాఫ్ట్‌ షేర్లను విక్రయించిన సత్య నాదెళ్ల

ABN, First Publish Date - 2021-12-02T06:15:24+05:30

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల.. కంపెనీలో తనకున్న షేర్లలో సగం షేర్లను విక్రయించారు. ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల..కంపెనీలో తనకున్న షేర్లలో సగం షేర్లను విక్రయించారు. గత నెల 22-24 తేదీల మధ్య ఆయన మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో స్టాక్‌ ఆప్షన్‌ కింద తనకు సంక్రమించిన షేర్లలో 8.39 లక్షల షేర్లను విక్రయించారు. ఒక్కో షేరు సగటున 342 డాలర్ల చొప్పున విక్రయించారు. ఈ అమ్మకం ద్వారా సత్య నాదెళ్ల 28.7 కోట్ల డాలర్లు (సుమారు రూ.2,138 కోట్లు) సంపాదించారు. ఈ అమ్మకం తర్వాత కూడా సత్య నాదెళ్లకు మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో 8.31 లక్షల షేర్లు ఉన్నాయి. మంచి ధర ఉండడంతో ఆయన తన వాటా షేర్లలో కొన్ని షేర్లను విక్రయించినట్టు సమాచారం. 

Updated Date - 2021-12-02T06:15:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising