ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్లలో ఒమైక్రాన్‌ భయాలు

ABN, First Publish Date - 2021-12-04T06:13:56+05:30

కర్ణాటకలో తొలిసారిగా రెండు ఒమైక్రాన్‌ కేసులు నమోదు కావడం శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లను వణికించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సెన్సెక్స్‌ 765 పాయింట్లు పతనం 

ముంబై: కర్ణాటకలో తొలిసారిగా రెండు ఒమైక్రాన్‌ కేసులు నమోదు కావడం శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లను వణికించింది. దీంతో వరుసగా 2 రోజులుగా ర్యాలీ కనబరిచిన మార్కెట్లు శుక్రవారం భారీగా పతనమయ్యాయి.  బీఎ్‌సఈ సెన్సెక్స్‌ ఏకంగా 764.83 పాయింట్లు నష్టపోయి 57,696.46 పాయింట్ల దగ్గర క్లోజైంది. నిఫ్టీ కూడా 204.95 పాయింట్ల నష్టంతో 17,196.70 వద్ద ముగిసింది. వారం మొత్తంలో సెన్సె క్స్‌ 589.31పాయింట్లు, నిఫ్టీ 170.25పాయింట్లు లాభపడ్డాయి. 

Updated Date - 2021-12-04T06:13:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising